ETV Bharat / state

'అంబేడ్కర్ విగ్రహాన్ని తరలిస్తే.. ఆమరణ నిరాహార దీక్షే'

author img

By

Published : Sep 10, 2020, 3:12 PM IST

రాజధాని స్మృతి వనంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ విగ్రహాన్ని తరలిస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అమరావతి దళిత ఐకాస నేతలు స్పష్టం చేశారు. స్మృతి వనంలో 5 అంబేడ్కర్ నమూనా విగ్రహాలు చోరీకి గురై నెల రోజులు అవుతున్నా ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు.

amaravathi daltth leaders about ambedkar smruthivanam
amaravathi daltth leaders about ambedkar smruthivanam

విజయవాడ స్మృతివనంలో అంబేడ్కర్​ విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. దళిత ఐకాస నేతలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.

మోకాళ్లపై నిలుచుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మృతివనం నిర్మాణ సామగ్రిని గుత్తేదారు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది సరికాదని.. ఐకాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

విజయవాడ స్మృతివనంలో అంబేడ్కర్​ విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. దళిత ఐకాస నేతలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.

మోకాళ్లపై నిలుచుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మృతివనం నిర్మాణ సామగ్రిని గుత్తేదారు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది సరికాదని.. ఐకాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.