ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి, మరొకరికి గాయాలు

గుంటూరు జిల్లా బొప్పూడి కోనాయికుంట వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందారు.

author img

By

Published : Aug 17, 2019, 12:04 PM IST

రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కోనాయికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రానైట్లో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన యువకుడు రవితేజ.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గట్టుపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేటకు వస్తున్నారు. వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్​ను ఢీకొట్టి.. ఆగకుండానే వెళ్లిపోయింది. ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లుకు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కోనాయికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రానైట్లో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన యువకుడు రవితేజ.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు గట్టుపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేటకు వస్తున్నారు. వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్​ను ఢీకొట్టి.. ఆగకుండానే వెళ్లిపోయింది. ప్రమాదంలో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లుకు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

శాంతించని కృష్ణమ్మ... ఊళ్లన్నీ కన్నీళ్లే...

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్: ఎం.వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286
AP_TPG_11_17_MANAVATHA_RYALEE_AV_AP10092
( ) పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్నంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.


Body:పర్యావరణాన్ని పరిరక్షించాలని చెట్లను నాటాలని స్వచ్ భారత్ పాటించాలని ప్రదర్శనలో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణ లో భాగస్వాములు అయితేనే కార్యాచరణ సాధ్యమవుతుందని స్వచ్ఛంద సంస్థల నాయకులు గమిని రాంబాబు పేర్కొన్నారు.


Conclusion:పట్టణ ప్రధాన ప్రాంతాల్లో సుమారు 1000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ పార్క్ వరకు కొనసాగింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.