ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు

author img

By

Published : Mar 2, 2020, 11:39 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ఆరు మృతదేహాలను వాహనాలపై ఉంచి అశ్రునయనాల మధ్య అంత్యక్రియల క్రతువు నిర్వహించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

6 people died in same family at guntur dst vatticherukuru mandal
ఒకే కుటుంబంలో ఆరుగురి మృతదేహాలకు అంత్యక్రియలు
మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తోన్న గ్రామస్థులు

మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తోన్న గ్రామస్థులు

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లాలో రక్తమోడిన రహదారులు.. 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.