ETV Bharat / state

రెడ్​జోన్​ పరిధిలోని ప్రజలకు కూరగాయల పంపిణీ

author img

By

Published : Apr 15, 2020, 11:49 AM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట రెడ్​జోన్ కావడంతో మార్కెట్ ప్రాంతంలో నివాసితులు ఇళ్లకే పరిమితం అవువుతున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సైతం బయటికి వెళ్లడానికి కూడా లేకుండా ఈ ప్రాంత ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి వారికి షేక్​ యాసిన్​ అనే వ్యక్తి కూరగాయలు పంపిణీ చేశారు.

vegetables distribute to redzone areas people in east godavari dst
vegetables distribute to redzone areas people in east godavari dst

రెడ్​జోన్​ కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి కూరగాయలు ఇచ్చి తన వంతు సాయం చేశాడు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన షేక్​ యాసిన్​. జిల్లాలోని కొత్తపేటను రెడ్​జోన్​గా ప్రకటించిన కారణంగా.. ఆ ప్రాంతంలోని వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో షేక్ యాసిన్ అనే వ్యక్తి ఈ రెడ్​జోన్​లో ఉన్న 170 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

రెడ్​జోన్​ కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి కూరగాయలు ఇచ్చి తన వంతు సాయం చేశాడు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన షేక్​ యాసిన్​. జిల్లాలోని కొత్తపేటను రెడ్​జోన్​గా ప్రకటించిన కారణంగా.. ఆ ప్రాంతంలోని వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో షేక్ యాసిన్ అనే వ్యక్తి ఈ రెడ్​జోన్​లో ఉన్న 170 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

క్రెడిట్ స్కోర్​ బాగుంటేనే జీవిత బీమా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.