ETV Bharat / state

missing: పిచ్చుకలంకలో ఇద్దరు యువకులు గల్లంతు - people missing in Pitchukalanka

సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద ఈ ఘటన జరిగింది.

people missing
యువకులు గల్లంతు
author img

By

Published : Jul 6, 2021, 11:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంకలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సాయంత్రం పిచ్చుకలంక వద్ద బ్యారేజీ దిగువన గోదావరిలో సాన్నానికి వచ్చారు.

ఈ సమయంలో గోదావరి ఉద్ధృతి ఎక్కువ అవ్వటంతో మెండే బాబి(17), ఈతకోట చిన్న (15) అనే యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంకలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సాయంత్రం పిచ్చుకలంక వద్ద బ్యారేజీ దిగువన గోదావరిలో సాన్నానికి వచ్చారు.

ఈ సమయంలో గోదావరి ఉద్ధృతి ఎక్కువ అవ్వటంతో మెండే బాబి(17), ఈతకోట చిన్న (15) అనే యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

ఇదీ చదవండి:

MINISTER VS MLA: మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం... నివ్వెరపోయిన అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.