ETV Bharat / state

కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రభుత్వం ఖండించకపోవడం దారుణం: గోరంట్ల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఏపీ ప్రభుత్వం ఖండించకపోవటం దారుణమని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గతంలో ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాల వచ్చేవి, ఇప్పుడు అది రివర్స్ అయిందన్న కేసీఆర్ మాటలు హుందాగా లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు విన్నారా అని ఎద్దేవా చేశారు.

author img

By

Published : Mar 27, 2021, 9:38 PM IST

tdp polit Bureau leader gorantla buchaih cowdary
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.