ETV Bharat / state

'అన్న క్యాంటీన్లు తెరిచి.. పేదలను ఆదుకోండి' - tdp State Secretary hunger strike news

లాక్​డౌన్​ పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా అన్నారు. అన్న క్యాంటీన్లు తెరవాలని ప్రత్తిపాడులోని ఆయన స్వగృహంలో నిరాహార దీక్ష చేపట్టారు.

అన్న క్యాంటీన్లు తెరవాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి దీక్ష
అన్న క్యాంటీన్లు తెరవాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి దీక్ష
author img

By

Published : Apr 27, 2020, 5:43 PM IST

కరోనా వంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా అన్నారు. అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్​ చేస్తూ.. ప్రత్తిపాడులోని ఆయన స్వగృహంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​తో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

కరోనా వంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా అన్నారు. అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్​ చేస్తూ.. ప్రత్తిపాడులోని ఆయన స్వగృహంలో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​తో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

నిరాహారదీక్ష చేపట్టిన తెదేపా జిల్లా అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.