ETV Bharat / state

పొగాకు రైతుల ఆదాయం పెంపుపై రెండు రోజుల సదస్సు

పొగాకు రైతుల ఆదాయం పెంచటానికి అమలు చేయాల్సిన విధానాలపై రాజమహేంద్రవరం సీటీఆర్​ఐలో రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది.

author img

By

Published : Jul 20, 2019, 6:34 AM IST

పొగాకు సదస్సు
పొగాకు రైతుల ఆదాయం పెంపుపై రెండు రోజుల సదస్సు

పొగాకు రైతుల ఆదాయం పెంపుకు అవలంబిచాల్సిన విధానాలపై రెండు రోజుల సదస్సు రాజమహేంద్రవరం సీటీఆర్ఐ లో ప్రారంభమైంది. బెంగళూరు జీకేవీఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి శివన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పాల్గొని రైతులతో చర్చించి తగు విధివిధానాలను రూపొందించనున్నారు. పొగాకులో దిగుమతి నష్టాలను తగ్గించడంతోపాటు ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయం పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉత్పాదకత పెంచడానికి శాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలు రైతులు పాటించాలని శివన్న తెలిపారు. తగిన ప్రణాళికను తయారుచేసి అమలుకు కృషి చేస్తామని ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ అధ్యక్షుడు దామోదర్‌ చెప్పారు.

పొగాకు రైతుల ఆదాయం పెంపుపై రెండు రోజుల సదస్సు

పొగాకు రైతుల ఆదాయం పెంపుకు అవలంబిచాల్సిన విధానాలపై రెండు రోజుల సదస్సు రాజమహేంద్రవరం సీటీఆర్ఐ లో ప్రారంభమైంది. బెంగళూరు జీకేవీఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి శివన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పాల్గొని రైతులతో చర్చించి తగు విధివిధానాలను రూపొందించనున్నారు. పొగాకులో దిగుమతి నష్టాలను తగ్గించడంతోపాటు ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయం పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉత్పాదకత పెంచడానికి శాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలు రైతులు పాటించాలని శివన్న తెలిపారు. తగిన ప్రణాళికను తయారుచేసి అమలుకు కృషి చేస్తామని ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ అధ్యక్షుడు దామోదర్‌ చెప్పారు.

ఇది కూడా చదవండి.

అధికారుల నిర్లక్ష్యం... 23 గ్రామాలకు శాపం

Intro:AP_GNT_41_19_ANNAM_PC_AB_AP10026 FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIT కిట్ నెంబర్ 676.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లక్షలకోట్ల అవినీతి జరిగింది సీబీఐ విచారణ జరిపించాలి అన్నం సతీష్ ప్రభాకర్. గుంటూరు జిల్లా బాపట్లలో అన్నం సతీష్ ప్రభాకర్ తన నివాసంలో లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో లో భారతీయ జనతా పార్టీ కులాలకు ప్రాంతాలకు అతీతంగా కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకు ఎవరైనా పోటీ చేసి పదవులు అనుభవించవచ్చని తెలియజేశారు . తెలుగుదేశం పార్టీ హయాం లో గడిచిన ఐదేళ్లలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో లో అవినీతి వెలికి తీయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి మాటలకు పరిమితం కాకుండా అవినీతిపై విచారణ జరిపించాలని తాను చేస్తున్న ఆరోపణలు వాస్తవాలని త్వరలో ఆధారాలతో సహా నిరూపిస్తానని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విలేకర్ల సమావేశంలో తెలియజేశారు
బైట్ ........... అన్నం సతీష్ ప్రభాకర్ ,మాజీ ఎమ్మెల్సీBody:బాపట్లConclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.