ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 16.70 అడుగులుగా నమోదైంది.

author img

By

Published : Aug 21, 2020, 3:08 PM IST

dowleswaram barrage
dowleswaram barrage

గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా... మధ్యాహ్నం 12 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.70 అడుగులుగా నమోదైంది. 17.35 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. విలీన మండలాలతో పాటు, దేవీపట్నం, ఏజెన్సీ ప్రాంతం, కోనసీమ లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి.

ఇదీ చదవండి

గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా... మధ్యాహ్నం 12 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.70 అడుగులుగా నమోదైంది. 17.35 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. విలీన మండలాలతో పాటు, దేవీపట్నం, ఏజెన్సీ ప్రాంతం, కోనసీమ లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి.

ఇదీ చదవండి

సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు ఎన్​జీటీ అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.