ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా.. పోలీసుల అదుపులో 23 మంది - తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా

తూర్పుగోదావరి జిల్లా ఏలేరు కాలువ నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనలో పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాక్టర్లు, 11 బైక్​లు స్వాదీనం చేసుకున్నారు.

sand illegal transport
ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Oct 1, 2020, 9:53 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 23 మందిని ఏలేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాక్టర్లు, 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలేరు కాలువలో ఉన్న ఇసుకను గుట్టలుగా వేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా అమ్ముకుంటున్న వైనాన్ని రైతులు అడ్డుకున్నారు. అయితే తమను స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు.

sand illegal transport
ఇసుక అక్రమ రవాణా

తూర్పుగోదావరి జిల్లా ఏలేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 23 మందిని ఏలేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాక్టర్లు, 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలేరు కాలువలో ఉన్న ఇసుకను గుట్టలుగా వేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా అమ్ముకుంటున్న వైనాన్ని రైతులు అడ్డుకున్నారు. అయితే తమను స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు.

sand illegal transport
ఇసుక అక్రమ రవాణా

ఇవీ చదవండి...

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన.. సీపీఎం నేత బాబురావు గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.