ETV Bharat / state

బలహీన వర్గాల అభివృద్ధికి కృషి : ఆర్​ఎస్ఎస్ఎస్

ఆర్​ఎస్​ఎస్​ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కంభంపాటి వాసుబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు రాజ్​సింగ్ చంద్రవంశీ, జాతీయ బాధ్యుడు డాక్టర్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు.

author img

By

Published : Jan 6, 2021, 12:29 PM IST

Rss Sangatan Pramana
Rss Sangatan Pramana

దేశంలోని బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్రీయ సామాజిక సమ్రస్త సంఘటన్ (ఆర్​ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రాజ్​సింగ్ చంద్రవంశీ, జాతీయ బాధ్యుడు డాక్టర్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో ఆర్​ఎస్​ఎస్​ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కంభంపాటి వాసుబాబు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణ కిషోర్, రాష్ట అధ్యక్షుడు బి.కె. మల్లాడి తదితరులు పాల్గొన్నారు.

దేశంలోని బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్రీయ సామాజిక సమ్రస్త సంఘటన్ (ఆర్​ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రాజ్​సింగ్ చంద్రవంశీ, జాతీయ బాధ్యుడు డాక్టర్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో ఆర్​ఎస్​ఎస్​ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కంభంపాటి వాసుబాబు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణ కిషోర్, రాష్ట అధ్యక్షుడు బి.కె. మల్లాడి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.