ETV Bharat / state

'రెడ్ జోన్​ను త్వరలో గ్రీన్ జోన్​గా మారుస్తాం'

author img

By

Published : Apr 18, 2020, 8:40 PM IST

కరోనా విజృంభిస్తున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో రెడ్​జోన్ ప్రాంతాన్ని ఆర్డీవో భవాని శంకర్, డీఎస్పీ బాషా పరిశీలించారు.

rdo examined Red Zone in  kotthapeta
కొత్తపేట రెడ్​జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్డీవో

తూర్పుగోదావరి జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా సరిహద్దుల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని అమలాపురం ఆర్డీవో భవాని శంకర్, డీఎస్పీ బాషా చెప్పారు. కొత్తపేట రెడ్​జోన్ ప్రాంతాన్ని ఆర్డీవో పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొత్తపేటలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయని.. కాకినాడలో 14 రోజుల చికిత్స తరువాత వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చిందన్నారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని రెడ్​జోన్ నుంచి గ్రీన్​జోన్ గా మారుస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు.. వలస కూలీల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి:

తూర్పుగోదావరి జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి ఎవరూ ప్రవేశించకుండా సరిహద్దుల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని అమలాపురం ఆర్డీవో భవాని శంకర్, డీఎస్పీ బాషా చెప్పారు. కొత్తపేట రెడ్​జోన్ ప్రాంతాన్ని ఆర్డీవో పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొత్తపేటలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయని.. కాకినాడలో 14 రోజుల చికిత్స తరువాత వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చిందన్నారు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని రెడ్​జోన్ నుంచి గ్రీన్​జోన్ గా మారుస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు.. వలస కూలీల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి:

హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.