ETV Bharat / state

రంపచోడవరంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ - తూర్పుగోదావరిలో ప్లాస్టిక్​పై ర్యాలీ

ప్లాస్టిక్​ నిషేధంపై తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో పంచాయతీ, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్ బాబు చెప్పారు. ఏజెన్సీలో పాలిథిన్ కవర్లు, గ్లాసులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

rally against plastic usage at east godavari district
రంపచోడవరంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన ర్యాలీ
author img

By

Published : Mar 3, 2020, 4:35 PM IST

రంపచోడవరంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన ర్యాలీ

రంపచోడవరంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన ర్యాలీ

ఇదీ చదవండి:

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.