ETV Bharat / state

వైభవంగా వాడపల్లి వెంకటేశుని పుష్పయాగం

author img

By

Published : Apr 10, 2020, 10:00 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగాన్ని.. వేద పండితులు వైభవంగా నిర్వహించారు. లాక్​డౌన్​ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా భక్తులను అనుమతించలేదు.

వైభవంగా వాడపల్లి వెంకటేశుని పుష్పయాగం
వైభవంగా వాడపల్లి వెంకటేశుని పుష్పయాగం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో లాక్​డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న​ కారణంగా భక్తులను ఈ వేడుకలకు అనుమతించ లేదు.

ఇదీ చూడండి:

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో లాక్​డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న​ కారణంగా భక్తులను ఈ వేడుకలకు అనుమతించ లేదు.

ఇదీ చూడండి:

అకాల వర్షంతో అన్నదాతల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.