ETV Bharat / state

Arrest: దొంగతనాలు, పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసులు

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో పేకాట కేంద్రాలపై దాడులు చేపట్టి మరో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరనీ కోర్టులో హాజరుపరిచారు.

author img

By

Published : Aug 1, 2021, 10:54 PM IST

arrest
arrest

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 23 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

మండల కేంద్రంలోని ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 19వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్లలో పేకాట ఆడుతున్న మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరనీ కోర్టులో హాజరు పరిచారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 23 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

మండల కేంద్రంలోని ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 19వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్లలో పేకాట ఆడుతున్న మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరనీ కోర్టులో హాజరు పరిచారు.

ఇదీ చదవండి:

Murder: పుట్టింట్లో ఉన్న భార్యను.. కిరాతకంగా హతమార్చిన భర్త

ROAD ACCIDENT: లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.