ETV Bharat / state

కాకినాడ జీజీహెచ్​లో ఆక్సిజన్ ట్యాంక్​ ప్రారంభించిన మంత్రి

author img

By

Published : May 15, 2021, 10:15 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జీజీహెచ్​లో.. రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకును మంత్రి వేణుగోపాల కృష్ణ ప్రారంభించారు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా మరింత మంది దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

minister inaugrates oxygen tank at kakinada ggh
minister inaugrates oxygen tank at kakinada ggh

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 10కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. దేవీ ఫిషరీష్ ప్రతినిధిలు.. వైద్య సామగ్రిని మంత్రి ద్వారా అధికారులకు అందించారు. జీజీహెచ్ ఈఎన్​టీ బ్లాక్ వద్ద ఆధునికీకరించిన ట్రయాజ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రపంచమంతా కొవిడ్ భయాందోళలతో ఉందని, ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. సామాజిక బాధ్యతగా మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 10కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. దేవీ ఫిషరీష్ ప్రతినిధిలు.. వైద్య సామగ్రిని మంత్రి ద్వారా అధికారులకు అందించారు. జీజీహెచ్ ఈఎన్​టీ బ్లాక్ వద్ద ఆధునికీకరించిన ట్రయాజ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రపంచమంతా కొవిడ్ భయాందోళలతో ఉందని, ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. సామాజిక బాధ్యతగా మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ప్రాణవాయువు ఉంటేనే పడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.