ETV Bharat / state

నేడు తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేశ్‌ పర్యటన

author img

By

Published : Jul 27, 2021, 9:49 AM IST

నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలు ఆవిష్కరిస్తారు.

nara lokesh tour
నారా లోకేశ్‌ పర్యటన

నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటీవల ఆదిరెడ్డి అప్పారావు మాతృమూర్తి కోట్లమ్మ మృతిచెందారు.

వారిని పరామర్శించిన అనంతరం 12 గంటలకు సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మురారిలో కొండయ్యదొర విగ్రహాన్ని లోకేశ్‌ ఆవిష్కరిస్తారు.

ఇదీ చదవండి:

నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటీవల ఆదిరెడ్డి అప్పారావు మాతృమూర్తి కోట్లమ్మ మృతిచెందారు.

వారిని పరామర్శించిన అనంతరం 12 గంటలకు సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మురారిలో కొండయ్యదొర విగ్రహాన్ని లోకేశ్‌ ఆవిష్కరిస్తారు.

ఇదీ చదవండి:

Viveka murder case: 'వివేకా ఇంట్లో పనివారంతా గంగిరెడ్డికి తెలుసు'

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.