ETV Bharat / state

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ

author img

By

Published : Sep 20, 2019, 6:56 PM IST

మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం.. తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్రవిమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయంలో కాపులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. కాపులు చేస్తున్న ఉద్యమాన్ని మీడియాలో రాకుండా తెదేపా అడ్డుకుందని ఆరోపించారు.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ
తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్రవిమర్శలు చేస్తూ.. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఓ లేఖను విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ లేఖను మీడియాకు అందించారు. కాపుజాతి ఉద్యమం మొదలైంది చంద్రబాబు వల్లేనన్న ఆయన.. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులపై ఇప్పటి వేధిస్తున్నారన్నారు. కాపు నేతలు వారి హక్కుల కోసం పోరాటం చేస్తే... మీడియాలో ప్రసారం కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానేనని ముద్రగడ ఆరోపించారు. ఇప్పుడు.. పోలీసులు ప్రభుత్వ పక్షం వహిస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇదీ చదవండి :

అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు: చంద్రబాబు

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానే : ముద్రగడ
తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్రవిమర్శలు చేస్తూ.. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఓ లేఖను విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ లేఖను మీడియాకు అందించారు. కాపుజాతి ఉద్యమం మొదలైంది చంద్రబాబు వల్లేనన్న ఆయన.. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులపై ఇప్పటి వేధిస్తున్నారన్నారు. కాపు నేతలు వారి హక్కుల కోసం పోరాటం చేస్తే... మీడియాలో ప్రసారం కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో తన కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది తెదేపానేనని ముద్రగడ ఆరోపించారు. ఇప్పుడు.. పోలీసులు ప్రభుత్వ పక్షం వహిస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇదీ చదవండి :

అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు: చంద్రబాబు

Intro:కిట్ నం :879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_20_workshop_on_pollution_ab_AP10148

( ) నిజానికి ప్లాస్టిక్ వ్యర్ధాలు వాటిగా ప్రమాదకరమైనవి కాకపోయినప్పటికీ వాటి సేకరణ పునర్వినియోగం పర్యావరణ పరిరక్షణలో అత్యంత కీలకమైనదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ సంచాలకుడు ఆచార్య వి ఎస్ ఆర్ కె ప్రసాద్ అన్నారు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల కెమికల్ విభాగంలో పర్యావరణం కాలుష్య నివారణకు చేపట్టాల్సిన వినోద్ విధానాలు అనే అంశంపై రెండు రోజుల కార్యశాల ను ఆయన ప్రారంభించారు


Body:ఒక్కపెట్టున ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తే దేశంలో లక్షలాది ఉద్యోగాలు ఉద్వాసన పలకాలని చేస్తుందని ప్రసాద్ అన్నారు ప్లాస్టిక్ ని రోడ్లు వేయడం సిమెంట్ ఫ్యాక్టరీ లలోనూ వినియోగించవచ్చు నని సూచించారు అయితే ప్లాస్టిక్ సేకరణలో నూతన పోకడలను ఆకలింపు చేసుకుని అమలు చేస్తేనే పునర్వినియోగ ఫలితాలను సాధించవచ్చని ప్రసాద్ స్పష్టం చేశారు


Conclusion:కార్యక్రమంలో కృష్ణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్ రామకృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరావు కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పులిపాటి కింగ్ కన్వీనర్ ఆర్ వి శ్రీదేవి సమన్వయకర్త తదితరులు పాల్గొన్నారు.

బైట్: ఆచార్య వి.ఎస్.ఆర్. కె.ప్రసాద్, సంచాలకుడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజినీరింగ్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.