ETV Bharat / state

పదోన్నతి పొందిన సబ్ కలెక్టర్​కు తహసీల్దారులు ఘన సన్మానం

author img

By

Published : Oct 23, 2020, 6:55 PM IST

రంపచోడవరం సబ్ కలెక్టర్ గా పనిచేసి స్థానిక ఐటీడీఏ పీఓగా పదోన్నతి పొందిన ప్రవీణ్ ఆదిత్యను తాహసీల్ధారులు ఘనంగా సన్మానించారు.

tribute to the promoted sub-collector  praveen aditya
ప్రవీణ్ ఆదిత్యను తాహసీల్ధారులు ఘన సన్మానం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా పనిచేసి స్థానిక ఐటీడీఏ పీఓగా పదోన్నతి పొందిన ప్రవీణ్ ఆదిత్యను ఘనంగా సన్మానించారు. రెవెన్యూ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పొదిలి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో తాహసీల్దార్​లు వూలమాలతో సత్కరించారు. మన్యంలో రెవెన్యూ పరమైన సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో చొరవ చూపించారని వెంకటేశ్వరరావు కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక ఆర్డీవో సీనా నాయక్, అసోసియేషన్ ప్రతినిధులు ఎండీ జిలాని, అక్రమ్, తాహసీల్దార్ లు లక్ష్మి కళ్యాణి, వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా పనిచేసి స్థానిక ఐటీడీఏ పీఓగా పదోన్నతి పొందిన ప్రవీణ్ ఆదిత్యను ఘనంగా సన్మానించారు. రెవెన్యూ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పొదిలి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో తాహసీల్దార్​లు వూలమాలతో సత్కరించారు. మన్యంలో రెవెన్యూ పరమైన సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో చొరవ చూపించారని వెంకటేశ్వరరావు కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక ఆర్డీవో సీనా నాయక్, అసోసియేషన్ ప్రతినిధులు ఎండీ జిలాని, అక్రమ్, తాహసీల్దార్ లు లక్ష్మి కళ్యాణి, వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

వచ్చే ఏడాది కల్యాణోత్సవాన్నికి నూతన రథం: మంత్రి వేణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.