ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

పి.గన్నవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.

author img

By

Published : Aug 3, 2019, 8:44 AM IST

ఎమ్మెల్యే
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద తాకిడి గ్రామాల్లో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పర్యటించారు. బూరుగులంక రేవు నుంచి మర పడవలో ప్రయాణించి పెదపూడిలంక, బూరుగులంక గ్రామాలను పరిశీలించారు. అక్కడ వారితో మాట్లాడారు. నదిపై వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే లంక గ్రామాల ప్రజలకు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వరద తాకిడి గ్రామాల్లో స్థానిక శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పర్యటించారు. బూరుగులంక రేవు నుంచి మర పడవలో ప్రయాణించి పెదపూడిలంక, బూరుగులంక గ్రామాలను పరిశీలించారు. అక్కడ వారితో మాట్లాడారు. నదిపై వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే లంక గ్రామాల ప్రజలకు తెలిపారు.

ఇది కూడా చదవండి.

వరద గోదావరి...ఉరకలెత్తుతోంది!

Intro:ap_knl_12_18_bjp_bike_ab_c1
నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కావాలని కోరుతూ కర్నూలుకు చెందిన బిజెపి నాయకులు ద్విచక్ర వాహనంపై రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలకు బయలుదేరాడు. కర్నూలుకు చెందిన యాoగం రాజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని కర్నూల్ నుండి శ్రీశైలం కాణిపాకం విజయవాడ శ్రీకాళహస్తి కదిరి తిరుపతి పుణ్యక్షేత్రాలకు బయలుదేరాడు. నగరంలోని శ్రీ వరసిద్ది వినాయక దేవాలయం నుండిఈ యాత్ర ప్రారంభమైంది ..మోడీ ప్రధాని కావాలని కోరుకుంటూ 101 టెంకాయలను కొట్టారు.
బైట్. యాంగం రాజు. బీజేపీ నేత.



Body:ap_knl_12_18_bjp_bike_ab_c1


Conclusion:ap_knl_12_18_bjp_bike_ab_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.