ETV Bharat / state

సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు

అన్నవరం సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ ఏడాది రద్దయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

author img

By

Published : Jul 29, 2020, 8:21 PM IST

సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు
సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రతి ఏటా శ్రావణమాసంలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ ఏడాది రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రతి ఏటా శ్రావణమాసంలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ ఏడాది రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

దగ్గరకు రాని బంధుగణం...పంచాయతీ కార్యదర్శి మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.