తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో తమ నాయకుల భూములను వారి అంగీకారం లేకుండా ఇళ్లస్థలాల కోసం తీసుకోవడం పట్ల తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల భూములను కావాలనే తీసుకోవడం దారుణమన్నారు. అధికారుల ఏ విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపించారని నేతలు నిలదీశారు.
ఇది చదవండి రంగులు చల్లుకుని నృత్యం చేసిన అర్చకులు ఎందుకంటే...