ETV Bharat / state

కోనసీమలో ఘనంగా గురు పౌర్ణమి పూజలు

author img

By

Published : Jul 5, 2020, 2:20 PM IST

కోనసీమ ప్రాంతంలోని షిరిడి సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరిపారు. భక్తులు ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

guru pournami pooja in all temples in east godavari district
కోనసీమలో గురు పౌర్ణమి పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అమలాపురం, అయినవిల్లి, అంబాజీపేట, పి గన్నవరం, రాజోలు, మలికిపురం, జీ పెదపూడి ప్రాంతాల్లో షిరిడి సాయి బాబా ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి :

గురు పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అమలాపురం, అయినవిల్లి, అంబాజీపేట, పి గన్నవరం, రాజోలు, మలికిపురం, జీ పెదపూడి ప్రాంతాల్లో షిరిడి సాయి బాబా ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి :

సాయినామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.