ETV Bharat / state

'చలో ఆత్మకూరు భగ్నంపై సుప్రీంకు ఫిర్యాదు చేస్తాం'

చలో ఆత్మకూరు భగ్నంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 144 సెక్షన్​ లేని ప్రాంతాల్లో తెదేపా నేతలను గృహ నిర్బంధం చేయడంపై మండిపడ్డారు.

author img

By

Published : Sep 12, 2019, 1:02 PM IST

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం

చలో ఆత్మకూరు భగ్నంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అన్నారు. మానవ హక్కుల సంఘానికి ఈ అంశంపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం మొట్టికాయ వేశాక జగన్ ప్రభుత్వం పీపీఏలపై వెనక్కి తగ్గిందన్నారు. ఒక్క జిల్లాలోనే సన్నబియ్యం ఇవ్వలేనివాళ్లు 13 జిల్లాల్లో ఎలా ఇస్తారని ఆరోపించారు. ఇసుక 4 రెట్లు అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారో సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం

చలో ఆత్మకూరు భగ్నంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అన్నారు. మానవ హక్కుల సంఘానికి ఈ అంశంపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం మొట్టికాయ వేశాక జగన్ ప్రభుత్వం పీపీఏలపై వెనక్కి తగ్గిందన్నారు. ఒక్క జిల్లాలోనే సన్నబియ్యం ఇవ్వలేనివాళ్లు 13 జిల్లాల్లో ఎలా ఇస్తారని ఆరోపించారు. ఇసుక 4 రెట్లు అధిక ధరకు ఎందుకు విక్రయిస్తున్నారో సమాధానం చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం

ఇదీ చదవండి

18న.. చంద్రబాబు చలో ఆత్మకూరు!

Intro:ap_tpg_84_11_arestuchintamaneni_ab_ap10162


Body:దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇంటికి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు కార్యాలయం తీసుకువెళ్లారు సుమారు 12 రోజుల అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం ఉదయం ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు తండ్రి కేశవరావు పిల్లలను పలకరించిన అనంతరం ఇంట్లో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.