ETV Bharat / state

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పెరుగుతున్న వరద నీరు

author img

By

Published : Aug 6, 2020, 11:32 PM IST

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సముద్రంలోకి 82 వేల క్సూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 90 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది.

godavari river flood water increasing at dhavaleswaram  dam in east godavari district
గోదావరిలో పెరుగుతున్న వరద నీరు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 90 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల ప్రధాన కాల్వలకు 7,650 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. సముద్రంలోకి 82,370 క్సూసెక్కుల ప్రవాహాన్ని విడిచిపెడుతున్నారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 90 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల ప్రధాన కాల్వలకు 7,650 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. సముద్రంలోకి 82,370 క్సూసెక్కుల ప్రవాహాన్ని విడిచిపెడుతున్నారు.

ఇదీ చదవండి:

పరవళ్లు తొక్కుతున్న గౌతమి గోదావరి.. కొట్టుకుపోతున్న నావలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.