ETV Bharat / state

రూ.27 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఒకరికి రిమాండ్

తూర్పు గోదావరి జిల్లా చట్టి వద్ద 27 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుకున్నారు.

author img

By

Published : Apr 5, 2019, 1:27 PM IST

చట్టి వద్ద 27 లక్షల గంజాయి స్వాధీనం
చట్టి వద్ద 27 లక్షల గంజాయి స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లా చట్టి వద్ద 27 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారని గుర్తించారు. లారీ డ్రైవర్ ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.

చట్టి వద్ద 27 లక్షల గంజాయి స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లా చట్టి వద్ద 27 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారని గుర్తించారు. లారీ డ్రైవర్ ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.

ఇది చదవండి

వైభవంగా 'పిల్లల దేవత' నూకాలమ్మ జాతర

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_05_Postal_Ballets_Issueing_AVB_C8


Body: అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లను అందజేశారు.
నియోజక వర్గం వ్యాప్తంగా 2500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల లో పదిగదులను కేటాయించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉపాధ్యాయ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందజేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి అజయ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగులు సమస్యను ఆర్ ఓ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ కు కు జత చేయాల్సిన పత్రాల విషయంలో ఉద్యోగాల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు


Conclusion:బైట్
అజయ్ కుమార్, ఆర్వో,కదిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.