ETV Bharat / state

వరద బాధితులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ

author img

By

Published : Aug 28, 2020, 8:10 PM IST

గోదావరి వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక జనసేన పార్టీ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Essential needs, vegetables distribution to flood effected people in mummidivaram east godavari district
వరద బాధితులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ముమ్మిడివరం జనసేన కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు అందించిన ఆర్థిక సహాయం ద్వారా... పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ముమ్మిడివరం జనసేన కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు అందించిన ఆర్థిక సహాయం ద్వారా... పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీచదవండి.

వరద తాకిడి..50 ఏళ్లనాటి వృక్షం నేలమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.