ETV Bharat / state

రావులపాలెంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Jun 2, 2020, 12:57 PM IST

లాక్​డౌన్​తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. రావులపాలెంలోని బేతెస్తా చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

రావులపాలెంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
రావులపాలెంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు పలువురు దాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బేతెస్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్ట్​ రాష్ట్ర అధినేత ఎన్వీ రావు చేతుల మీదుగా నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు.

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు పలువురు దాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బేతెస్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్ట్​ రాష్ట్ర అధినేత ఎన్వీ రావు చేతుల మీదుగా నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు.

ఇదీ చూడండి: గుడ్డు, బ్రెడ్డు, మ్యాగీ.. ఎందులో ఎన్ని క్యాలరీలు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.