ETV Bharat / state

శంఖవరంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

author img

By

Published : Jun 1, 2020, 4:10 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్​ సవరణ బిల్లు 2020 ముసాయిదాకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా శంఖవరం​ విద్యుత్​ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

శంఖవరంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
శంఖవరంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్​ సవరణ బిల్లు 2020 ముసాయిదాకు వ్యతిరేకంగా విద్యుత్​ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్​ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా శంఖవరం విద్యుత్​ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తంచేశారు. ప్రొటెస్ట్ డే సందర్భంగా నిరసన చేపట్టినట్లు ఉద్యోగులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్​ సవరణ బిల్లు 2020 ముసాయిదాకు వ్యతిరేకంగా విద్యుత్​ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్​ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా శంఖవరం విద్యుత్​ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తంచేశారు. ప్రొటెస్ట్ డే సందర్భంగా నిరసన చేపట్టినట్లు ఉద్యోగులు తెలిపారు.

ఇదీ చూడండి: దండు దాడి మనకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.