ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : విశాఖ-తూర్పు సరిహద్దు మూసివేత

author img

By

Published : Mar 27, 2020, 6:43 PM IST

కరోనా వైరస్​ కేసులు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దును మూసివేశారు. రెండు జిల్లాల మధ్య రాకపోకలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

east godavari and visakhaptnam districts border close
సరిహద్దు మూసివేత
సరిహద్దు మూసివేత

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు మరిన్నీ పకడ్బందీగా చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు తుని, పాయకరావుపేట తాండవ వంతెన మూసివేశారు. రెండు జిల్లాల నుంచి ఎవరూ రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు.

సరిహద్దు మూసివేత

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు మరిన్నీ పకడ్బందీగా చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు తుని, పాయకరావుపేట తాండవ వంతెన మూసివేశారు. రెండు జిల్లాల నుంచి ఎవరూ రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి :

ఇకపై రోడ్డెక్కితే కేసులే.. ఒంటికి వాతలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.