ETV Bharat / state

500 కుటుంబాలకు దాత కూరగాయల వితరణ

author img

By

Published : Apr 3, 2020, 7:46 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా లాక్​డౌన్​ని విధించడంతో.. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోనూ ఓ దాత తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

due to corona distribute vegetables at Itakota in eastgodavari district
due to corona distribute vegetables at Itakota in eastgodavari district
కరోనా వేళ.. మానవత్వం పరిమళించెనిలా..!

తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన మోటూరి వెంకటరమణ తన సొంత ఖర్చులతో.. గ్రామంలోని ప్రతి ఇంటికి కూరగాయలును ఉచితంగా పంపిణీ చేశారు. లాక్​డౌన్​లో భాగంగా ఇంటికే పరిమితం అయిన 500 కుటుంబాలకు సాయం చేశారు. రెండు కేజీలతో కూడిన కూరగాయలను ప్యాకింగ్ చేసి ఆటోలో పెట్టుకుని.. యువకుల సాయంతో ఇంటికి అందించారు.

కరోనా వేళ.. మానవత్వం పరిమళించెనిలా..!

తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన మోటూరి వెంకటరమణ తన సొంత ఖర్చులతో.. గ్రామంలోని ప్రతి ఇంటికి కూరగాయలును ఉచితంగా పంపిణీ చేశారు. లాక్​డౌన్​లో భాగంగా ఇంటికే పరిమితం అయిన 500 కుటుంబాలకు సాయం చేశారు. రెండు కేజీలతో కూడిన కూరగాయలను ప్యాకింగ్ చేసి ఆటోలో పెట్టుకుని.. యువకుల సాయంతో ఇంటికి అందించారు.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ విరాళం రూ.1.25 కోట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.