ETV Bharat / state

'భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం'

author img

By

Published : Feb 15, 2020, 8:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఆలయ సందర్శనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ అధికారులు స్వామివారి చరిత్రను వివరించి చిత్రపటాన్ని అందించారు.

ఆలయ సందర్శనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ అధికారులు స్వామివారి చరిత్రను వివరించి చిత్రపటాన్ని అందించారు.

ఇదీచదవండి

శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.