ETV Bharat / state

ఆస్పత్రికి వచ్చేలోపే పురిటి నొప్పులు..ఆటోలోనే ప్రసవం

author img

By

Published : Aug 25, 2020, 7:30 PM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆటోలో ఆసుపత్రికి వస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె బంధువులు సమాచారమివ్వగా... ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు హేమలత ఆటోలోనే పురుడు పోసి తల్లీబిడ్డను కాపాడారు.

delivery  to a pregent in auto at east godavari dst by a doctor
delivery to a pregent in auto at east godavari dst by a doctor

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన గర్భిణీ బొడ్డు సునీతను ఆటోలో మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి నొప్పులు తీవ్రత ఎక్కువ కావటంతో.. వేగంగా వారు ఆసుపత్రికి చేరుకుని విషయం డాక్టర్ హేమలతకు తెలిపారు. దీంతో ఆమె పరుగున వెళ్లి ఆసుపత్రి ఆవరణలో ఉంచిన ఆటోలొనే చికిత్స అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన గర్భిణీ బొడ్డు సునీతను ఆటోలో మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి నొప్పులు తీవ్రత ఎక్కువ కావటంతో.. వేగంగా వారు ఆసుపత్రికి చేరుకుని విషయం డాక్టర్ హేమలతకు తెలిపారు. దీంతో ఆమె పరుగున వెళ్లి ఆసుపత్రి ఆవరణలో ఉంచిన ఆటోలొనే చికిత్స అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి

వరద ఉద్ధృతి ఉన్నా.. ఆగని పోలవరం ప్రాజెక్ట్ పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.