ETV Bharat / state

డ్రైవర్లకునిత్యావసరాలు పంపిణీ చేసిన జనసేన నేతలు

author img

By

Published : Jul 23, 2020, 10:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన పార్టీ నేతలు సుమారు 80 మంది డ్రైవర్లకు నిత్యావసరాలు, కాయగూరలు డీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు.

daily essentials distribution to drivers by janasena
డ్రైవర్లకు జనసేన నిత్యావసర వస్తువుల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన నేతలు సుమారు 80 మంది డ్రైవర్లకు నిత్యావసరాలు, కాయగూరలు డీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏపీయస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కసిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన నాయకులు పంతం నానాజీ, అడబాల శ్రీధర్, వీకే రాయపురం జనసైనికులు ఆర్థిక సహకారం అందించారు.

ఇవీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన నేతలు సుమారు 80 మంది డ్రైవర్లకు నిత్యావసరాలు, కాయగూరలు డీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏపీయస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కసిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన నాయకులు పంతం నానాజీ, అడబాల శ్రీధర్, వీకే రాయపురం జనసైనికులు ఆర్థిక సహకారం అందించారు.

ఇవీ చదవండి:

ఇళ్ల స్థలాల కోసం సాగుభూమి లాక్కున్న అధికారులు.. వ్యక్తి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.