ETV Bharat / state

రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య

author img

By

Published : Mar 27, 2020, 1:01 PM IST

రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెట్రోల్‌ పోసుకుని ఆటోడ్రైవర్ సతీశ్‌, భార్య వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

couple-suicide-in-rajamahendravaram
couple-suicide-in-rajamahendravaram
రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య

ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో సతమతమవుతున్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమహేంద్రవరంలో ఏవీ అప్పారావు రోడ్డులోని బాబానగర్​కు చెందిన సతీష్, వీర వెంకటలక్ష్మి పెట్రోలు పోసుకుని నిప్పంటిచుకుని సజీవ దహనమయ్యారు. ఆటో డ్రైవర్​గా పని చేస్తున్న సతీశ్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య కూడా అనారోగ్యం పాలవడంతో ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇవీ చదవండి: 'నాన్నా బయటికి వెళ్లొద్దు.. కరోనా వస్తుంది'

రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య

ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో సతమతమవుతున్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమహేంద్రవరంలో ఏవీ అప్పారావు రోడ్డులోని బాబానగర్​కు చెందిన సతీష్, వీర వెంకటలక్ష్మి పెట్రోలు పోసుకుని నిప్పంటిచుకుని సజీవ దహనమయ్యారు. ఆటో డ్రైవర్​గా పని చేస్తున్న సతీశ్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య కూడా అనారోగ్యం పాలవడంతో ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇవీ చదవండి: 'నాన్నా బయటికి వెళ్లొద్దు.. కరోనా వస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.