ETV Bharat / state

రావులపాలెంలో కరోనా ఆంక్షలు

author img

By

Published : Apr 19, 2021, 1:36 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో కరోనా ఆంక్షలు విధించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు.

corona restrictions at ravulapalem
రావుల పాలెంలో కరోనా ఆంక్షలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంక్షలు విధించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు పని చేయాలని నిర్ణయించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలన్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంక్షలు విధించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు పని చేయాలని నిర్ణయించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలన్నారు.

ఇదీ చదవండి

భర్త రైలులో మృతి.. భార్యకు కరోనా పాజిటివ్​..​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.