ETV Bharat / state

పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు

author img

By

Published : Aug 1, 2020, 1:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజా మరో 8 కేసులు నమోదు కావటంతో మెుత్తం కేసుల సంఖ్య 84కు చేరింది.

పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు
పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో తాజాగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలంలో కేసుల సంఖ్య 84కి పెరిగింది. కొత్తగా నమోదైన ఎనిమిది కేసుల్లో పి.గన్నవరం 2 ,ముంగండ 2, కే ముంజవరం 2 వాడ్రేవుపల్లి 1 మండేపులంకలో 1 చొప్పున కేసులు నమోదయినట్లు నాగుల్ లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కే సుబ్బరాజు వెల్లడించారు. వైరస్ విజృంభణ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ...వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.

ఇదీచదవండి

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో తాజాగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలంలో కేసుల సంఖ్య 84కి పెరిగింది. కొత్తగా నమోదైన ఎనిమిది కేసుల్లో పి.గన్నవరం 2 ,ముంగండ 2, కే ముంజవరం 2 వాడ్రేవుపల్లి 1 మండేపులంకలో 1 చొప్పున కేసులు నమోదయినట్లు నాగుల్ లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కే సుబ్బరాజు వెల్లడించారు. వైరస్ విజృంభణ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ...వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలోకి వచ్చేవారికి సడలింపు... ఆటోమేటిక్ ఈ-పాస్​తో ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.