ETV Bharat / state

కోవిడ్‌-19 ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌, కరోనా ప్రత్యేకాధికారి

author img

By

Published : Apr 13, 2020, 5:33 PM IST

రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన కోవిడ్‌-19 ఆస్పత్రిని కలెక్టర్‌,కరోనా ప్రత్యేకాధికారి సందర్శించారు. జిల్లాలో వైరస్‌ వ్యాప్తి నిలకడగా ఉందన్న అధికారులు... వైరస్‌ లక్షణాలున్నవారు ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు. నమూనాల ఫలికాలు వేగంగా అందిచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

collector-visited
collector-visited

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి నిలకడగా ఉందని.... వైరస్‌ లక్షణాలతో ఎవరైనా ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సూచించారు. సేకరించిన నమూనాల ఫలితాలు వేగంగా అందిస్తామని కరోనా ప్రత్యేకాధికారి కాంతీలాల్‌దండే చెప్పారు. ఉన్నతాధికారులిద్దరూ రాజమహేంద్రవరంలోని కోవిడ్‌-19 ఆస్పత్రి, క్వారంటైన్‌ సెంటర్లను పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాప్రతినిధి అందిస్తారు.

కోవిడ్‌-19 ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌, కరోనా ప్రత్యేకాధికారి

ఇవీ చదవండి: రేపు ఉదయం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి నిలకడగా ఉందని.... వైరస్‌ లక్షణాలతో ఎవరైనా ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సూచించారు. సేకరించిన నమూనాల ఫలితాలు వేగంగా అందిస్తామని కరోనా ప్రత్యేకాధికారి కాంతీలాల్‌దండే చెప్పారు. ఉన్నతాధికారులిద్దరూ రాజమహేంద్రవరంలోని కోవిడ్‌-19 ఆస్పత్రి, క్వారంటైన్‌ సెంటర్లను పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాప్రతినిధి అందిస్తారు.

కోవిడ్‌-19 ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్‌, కరోనా ప్రత్యేకాధికారి

ఇవీ చదవండి: రేపు ఉదయం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.