ETV Bharat / state

బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ  ముమ్మడివరంలో బంద్

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని బ్యాంకు ఉద్యోగులు బంద్ చేపట్టారు.

author img

By

Published : Oct 22, 2019, 9:37 PM IST

ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్
ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్

కేంద్రప్రభుత్వం ఇటీవల జారీ చేసిన బ్యాంకుల విలీన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు బంద్‌ పాటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని 4 మండలాల్లో, యానాంలోని ఆంధ్రాబ్యాంకులో ఉదయం నుంచి సిబ్బంది విధులను బహిష్కరించారు. ఉద్యోగుల ఆందోళనతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్

కేంద్రప్రభుత్వం ఇటీవల జారీ చేసిన బ్యాంకుల విలీన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు బంద్‌ పాటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని 4 మండలాల్లో, యానాంలోని ఆంధ్రాబ్యాంకులో ఉదయం నుంచి సిబ్బంది విధులను బహిష్కరించారు. ఉద్యోగుల ఆందోళనతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరంలో బ్యాంక్​ ఆఫ్​ బరోడా రైతు పక్షోత్సవం

Intro:Body:

ap-rjy-36-22-bank-bandhu-av-ap10019_22102019104323_2210f_00384_879


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.