తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్కు బాధ్యతలు అప్పగించింది.
అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
![అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం antarvedi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8744706-462-8744706-1599675745468.jpg?imwidth=3840)
ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయనను దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు. కొత్త రథం నిర్మాణం సహా ఇతర పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకురావాలని సూచించారు. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాల్సిందిగా రామచంద్ర మోహన్కు చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్కు బాధ్యతలు అప్పగించింది.
ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయనను దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు. కొత్త రథం నిర్మాణం సహా ఇతర పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకురావాలని సూచించారు. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాల్సిందిగా రామచంద్ర మోహన్కు చెప్పారు.