అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం వద్ద గురువారం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి ఒక మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమవ్వగా... మరో మృతదేహం శుక్రవారం లభించింది. మృతి చెందిన వ్యక్తులు డేవిడ్ రాజు, సత్యసాయిబాబా అని గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి :