ETV Bharat / state

రావులపాలెంలో ముగిసిన కబడ్డీ పోటీలు

author img

By

Published : Jan 17, 2020, 3:31 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో మహిళల ఆలిండియా, పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. మహిళల కబడ్డీ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

all india state level kabaddi chapionship finished in ravulapallem
రావులపాలెంలో ముగిసిన కబడ్డీ పోటీలు
రావులపాలెంలో ముగిసిన కబడ్డీ పోటీలు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహిస్తున్న మహిళల ఆలిండియా, పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో మహిళల విభాగంలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, కర్ణాటక ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది.

పురుషుల కబడ్డీ పోటీల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడాకారుల వలనే దేశానికి గుర్తింపు వస్తుందన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

ఇదీ చదవండి: బ్రహ్మోత్సవం... ఆరు తరాలు ఒకే చోట

రావులపాలెంలో ముగిసిన కబడ్డీ పోటీలు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహిస్తున్న మహిళల ఆలిండియా, పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో మహిళల విభాగంలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, కర్ణాటక ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది.

పురుషుల కబడ్డీ పోటీల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడాకారుల వలనే దేశానికి గుర్తింపు వస్తుందన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.

ఇదీ చదవండి: బ్రహ్మోత్సవం... ఆరు తరాలు ఒకే చోట

Intro:AP_RJY_57_16_KREEDAPOTEELU_MUGIMPU_AVB_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

క్రీడాకారులు వల్లే ప్రపంచంలో దేశానికి మంచి గుర్తింపు వస్తుందని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ఉన్నారు ఈ పండుగ నేపథ్యంలో రావులపాలెంలో సి ఆర్ సి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలిండియా స్థాయి మహిళలు, రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో మహిళల విభాగంలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పురుషుల విభాగంలో వివిధ జిల్లాకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు ఈ క్రీడా పోటీల్లో మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం కర్ణాటక ద్వితీయ స్థానం పురుషుల విభాగంలో కృష్ణాజిల్లా ప్రధమ స్థానం తూర్పుగోదావరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయి


Body:ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యం విజేతలైన వారికి బహుమతులు అందించారు. సి ఆర్ సేవా సంస్థ మహిళల విభాగంలో ప్రధమ స్థానానికి 75000, ద్వితీయ స్థానానికి 50వేలు, తృతీయ స్థానం కి 40, నాలుగవ స్థానానికి 30000, పురుషుల విభాగంలో ప్రధమ స్థానానికి 50000, ద్వితీయ స్థానానికి 40000, తృతీయ స్థానం 30,000, నాలుగో స్థానానికి 20000 నగదు బహుమతిని అందించారు


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.