ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి రూ.51 వేల విరాళం

author img

By

Published : Sep 14, 2020, 9:43 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ.51 వేల 111 విరాళం అందించారు.

A devotee donated Rs 51,111 to Vadapalli Venkateswara Swamy.
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి రూ.51 వేల విరాళం

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన దేవల్లా సాయి సంతోషి, దేవికలు రూ. 51,111 విరాళాన్ని.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్​కు అందించారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన దేవల్లా సాయి సంతోషి, దేవికలు రూ. 51,111 విరాళాన్ని.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్​కు అందించారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.

ఇదీ చదవండి:

'రాజారెడ్డి విగ్రహాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.