ETV Bharat / state

గర్భం దాల్చిన విద్యార్థిని... కంగుతిన్న ఉపాధ్యాయులు

author img

By

Published : Dec 3, 2020, 11:00 PM IST

Updated : Dec 4, 2020, 11:53 AM IST

కరోనా అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థినీ అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులకు... వైద్యులు చెప్పిన సంగతి షాక్​కు గురి చేసింది. ఆమె గర్భందాల్చిందన్న విషయం తెలుసుకున్న యాజమాన్యం కూడా కంగుతిన్నది.

గర్భం దాల్చిన విద్యార్థిని...ఆందోళనలో పాఠశాల యాజమాన్యం
గర్భం దాల్చిన విద్యార్థిని...ఆందోళనలో పాఠశాల యాజమాన్యం


తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. కరోనా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన ఆమె తరచూ అనారోగ్యంపాలవుతుండటంతో ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి పంపించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధరించారు.

విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులు సమక్షంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.


తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. కరోనా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన ఆమె తరచూ అనారోగ్యంపాలవుతుండటంతో ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి పంపించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధరించారు.

విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులు సమక్షంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

వేర్వేరు ఘటనల్లో... తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెలు

Last Updated : Dec 4, 2020, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.