ETV Bharat / state

క్వారంటైన్​కు 44 మంది తరలింపు

author img

By

Published : Apr 23, 2020, 12:44 PM IST

తూర్పు గోదావరి జిల్లా చిలకలపాడుకు చెందిన 44 మందిని కరోనా అనుమానితులుగా భావించి బొమ్మూరు క్వారంటైన్​కు తరలించారు. రాజమహేంద్రవరంలో పాజిటివ్​ వచ్చిన వ్యక్తి... వీరందరితో కాంటాక్ట్ అయ్యాడని ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

44 members shifted to quarantine in east godavari dst
జిల్లాలో 44 మందిని క్వారంటైన్​కు తరలింపు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన 44 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తూ.. బొమ్మూరు క్వారంటైన్​కు తరలించారు. రాజమహేంద్రవరంలో పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి 2 రోజుల పాటు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులోని బంధువుల ఇంట్లో ఉన్నట్టు కాంటాక్ట్ లిస్ట్ ద్వారా గుర్తించారు. వారందరినీ ప్రత్యేక వాహనాల్లో బొమ్మూరు క్వారంటైన్​కు తరలించినట్లు తహసీల్దార్ వెంకటేశ్వరి తెలిపారు.

ఇదీ చూడండి:

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన 44 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తూ.. బొమ్మూరు క్వారంటైన్​కు తరలించారు. రాజమహేంద్రవరంలో పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి 2 రోజుల పాటు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులోని బంధువుల ఇంట్లో ఉన్నట్టు కాంటాక్ట్ లిస్ట్ ద్వారా గుర్తించారు. వారందరినీ ప్రత్యేక వాహనాల్లో బొమ్మూరు క్వారంటైన్​కు తరలించినట్లు తహసీల్దార్ వెంకటేశ్వరి తెలిపారు.

ఇదీ చూడండి:

వైరస్​లతో నష్టాలే కాదు... లాభాలూ ఉన్నాయ్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.