ETV Bharat / state

తిరుమలలో కలకలం.. ఆలయ ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Jan 29, 2020, 10:12 AM IST

తిరుమలలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైను వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. గమనించిన తితిదే భద్రతా సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే 50 శాతానికి పైగా కాలిపోయి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతడి వివరాలు తెలుసుకునేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

suicide attempt at Srivari Temple tirupati
శ్రీవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
శ్రీవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

శ్రీవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి...రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతోన్న తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.