ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉడిపి బందరకేరి మఠం పీఠాధిపతి - ఉడిపి బందరకేరి మఠం వార్తలు

ఉడిపి బందరకేరి మఠం పీఠాధిపతి విద్యేశతీర్థ శ్రీపాదర్‌ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆయనకు ఇస్థికఫాల్‌ స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

Udupi Bandarkeri Matam ‌ Swami
ఉడిపి బందరకేరి మఠం పీఠాధిపతి
author img

By

Published : Dec 20, 2020, 6:09 PM IST

తిరుమల శ్రీవారిని ఉడిపి బందరకేరి మఠం పీఠాధిపతి విద్యేశతీర్థ శ్రీపాదర్‌ స్వామి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి అర్చకులు, అధికారులు ఇస్థికఫాల్‌ స్వాగతం పలికారు. మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం శేషవస్త్రంతో సత్కరించి... తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని ఉడిపి బందరకేరి మఠం పీఠాధిపతి విద్యేశతీర్థ శ్రీపాదర్‌ స్వామి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి అర్చకులు, అధికారులు ఇస్థికఫాల్‌ స్వాగతం పలికారు. మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం శేషవస్త్రంతో సత్కరించి... తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: వినూత్న ఆలోచన... సాయం కోరిన క్షణాల్లోనే రక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.