నవరత్నాల అమలులో భాగంగా.. పేదలందరికి ఇళ్లు పథకంలోని అర్హులకు గృహాలు కేటాయించినట్లు... ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం లబ్దిదారులకు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా ఇళ్లు కేటాయించారు. ఈ మేరకు 24వేల 64 మందికి ఇళ్లను కేటాయించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...'జగన్ బినామీల కోసమే ఆ పరిశ్రమల ఏర్పాటు'