ETV Bharat / state

తితిదే అధికారులు స్పందించారు..రక్షణ గోడ రంగు మార్చారు

author img

By

Published : Mar 13, 2020, 9:12 AM IST

తిరుమల మొదటి ఘాట్ రోడ్డు రక్షణ గోడకు ఆకుపచ్చ రంగు మార్చి తెలుపు రంగు వేశారు. ఘాట్ రోడ్డులో కనుమ వైపు రక్షణ గోడలను నిర్మిస్తున్నారు. తిరుపతి నుంచి కనిపించే వెలుపలి ప్రాంతంలో ఆకుపచ్చ రంగు వేశారు. తిరుమల ఘాట్ రోడ్డుకు ఆకుపచ్చ రంగు శీర్షికతో మంగళవారం ఈనాడులో వార్త ప్రచురితం కాగా... స్పందించిన తితిదే అధికారులు తెలుపు రంగు వేశారు.

ttd road
తిరుమల ఘాట్ రోడ్డు రంగు మారింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.