ETV Bharat / state

అదుపుతప్పిన దూసుకొచ్చిన కారు... ఒకరు మృతి - vehicle crashed news in chandragiri mandal

కారు అదుపుతప్పి రోడ్డు పక్కన తాటిముంజులు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నిలిపిన 3ద్విచక్రవాహనాలు ధ్వంసం కావడంతో పాటు ఓ మహిళ మృతి చెందింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలో ఈ ఘటన జరిగింది.

The vehicle crashed into the roadside seller in chittoor dst chandragiri mandal
The vehicle crashed into the roadside seller in chittoor dst chandragiri mandal
author img

By

Published : May 27, 2020, 5:08 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని నరసింగాపురం రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో స్కార్పియో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన తాటిముంజులు విక్రయించే వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో తాటిముంజులు కొనడానికి వచ్చిన వారు నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వారిలో తీవ్రంగా గాయపడిన రజని(28)ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని నరసింగాపురం రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో స్కార్పియో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన తాటిముంజులు విక్రయించే వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో తాటిముంజులు కొనడానికి వచ్చిన వారు నిలిపిన మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వారిలో తీవ్రంగా గాయపడిన రజని(28)ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

వాట్సాప్​ ద్వారా వంట గ్యాస్​ బుకింగ్ సేవలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.